రోజా కామెంట్ చుస్తే ఆమెకు జగన్ అంటే ఎంత అభిమానమో అర్ధం అవుతుంది .

నేను ఎప్పుడు పదవులకోసం ఆలోచించలేదు . జగనన్న ఏది చేయమంటే అదే చేశాను అని ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది .
నగరి ఎమ్యెల్యే రోజా జగన్ గురుంచి మాట్లాడుతూ ఏ ముఖ్య మంత్రి అసెంబ్లీ లో ఈలా చెప్పలేదు . రోజా నా చెల్లి ,ఆమె తప్పు చేయలేదు అని చెప్పాడు . ఆ ఒక్క మాట చాలు నాకు జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటాను అని చెప్పింది .
మంత్రి పదవి ఇవ్వలేదు అని నేను ఎప్పుడు బాధపడలేదు . జగనన్న ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నాము . అన్న అయితే మేము అయిన్నట్టు బావించాము .పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం సరైనదే .నేను దానిని ఎప్పుడు తప్పుగా భావించలేదు . వారికీ గతంలో మంత్రి గా చేసిన అనుభవం ఉంది . పెద్ది రెడ్డి గారి కుటుంబముతో ఎంతో అనుభవం ఉంది . మిథునంద్ రెడ్డి కూడా అక్క అని ఆప్యాయం గా పిలుస్తాడు . ఎంతో గౌరవ మర్యాద ఇస్తాడు .
నేను చిన్నప్పటినుండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని చూస్తూ పెరిగాను . నా తండ్రి ,వారు మంచి స్నేహితులు . నాకు ఫాదర్ లేనప్పుడు పెద్దిరెడ్డి గారే త్నడ్రిలాగా , మిథున్ బ్రదర్ లగ్గా చూసుకున్నారు . నాకు అంతగా రాజకీయాలు తెలువనప్పుడు రామచంద్రారెడ్డి గారే అండగా ఉన్నారు .
మంత్రి పదవి నేను ఎప్పుడు అన్నని అడగలేదు .అంతకన్నా ఎక్కువే నాకు ప్రాధాన్యత ఇచ్చారు జగనన్న . నేను సినిమాలోకి రాకముందు ఎయిర్ హోస్ట్ కావాలి అనుకున్నాను . కానీ సినిమాలోకి తరువాత రాజాకియాలోకి రావలసి వచ్చింది అని రోజా కామెంట్ చేసారు .
ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ మిస్సైల్ – Exactly